ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా నృసింహుని రథోత్సవం

ABN, First Publish Date - 2020-03-16T09:45:46+05:30

జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవం గా నిర్వహించారు. వేద పండితులు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతి అనంతరం సాయంత్రం స్వామివారల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవం గా నిర్వహించారు. వేద పండితులు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతి అనంతరం సాయంత్రం స్వామివారల రథాలను ఊరేగించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవతామూర్తులను రాత్రివేళలో చక్రతీర్థ స్నానానికి గోదావరి నదికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పుష్పయాగం నిర్వహించారు. 

ధర్మపురి

Updated Date - 2020-03-16T09:45:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising