ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ ఎదుట రైతు కటుంబం ధర్నా

ABN, First Publish Date - 2020-11-03T17:23:14+05:30

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ ఎదుట రైతు కటుంబం ధర్నాకు దిగింది. ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం ఘటనలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ ఎదుట రైతు కటుంబం ధర్నాకు దిగింది. ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం ఘటనలో... ఆమెను కాపాడబోయి నారాయణ అనే వృద్ధ రైతు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. అలాంటి నారాయణ.. మూడేళ్ళుగా పాసు బుక్‌ కోసం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో విసిగిపోయిన నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ ఎదుట ఆందోళనకు దిగాడు. 


Updated Date - 2020-11-03T17:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising