ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాస్‌బుక్‌ కోసం తిరిగి తిరిగి రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-06-18T10:06:53+05:30

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాల అంతయ్య (50)కు ఉన్న మూడెకరాల భూమికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల, జూన్‌ 17 :  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాల అంతయ్య (50)కు ఉన్న మూడెకరాల భూమికి సంబంధించిన కొత్త పాస్‌బుక్‌లు రాలేదు. రెవెన్యూ రికార్డుల్లో సైతం ఆ వివరాలు నమోదు చేయలేదు.  భూ రికార్డులో పేరు నమోదు చేసి కొత్తపాస్‌ పుస్తకం ఇప్పించాలని పలు మార్లు అధికారుల చుట్టూ తిరిగాడు.  ఫలితం లేదు.  దాంతో మనస్థాపం చెందిన అంతయ్య బుధవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

Updated Date - 2020-06-18T10:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising