ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల తీరుతో మనస్తాపానికి గురై రైతు మృతి

ABN, First Publish Date - 2020-09-01T15:55:57+05:30

సూర్యాపేట: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో అధికారుల తీరుతో మనస్తాపంతో రైతు మండాది మల్లయ్య (60) మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో అధికారుల తీరుతో మనస్తాపంతో రైతు మండాది మల్లయ్య (60) మృతి చెందాడు. 15 ఏళ్ల క్రితం కొన్న భూమికి పట్టా ఇవ్వకపోవడం, భూమి విక్రయించిన గడ్డం రాంరెడ్డి పంట నష్టం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో మల్లయ్య మృతి చెందినట్టు తెలుస్తోంది. మల్లయ్య మృతదేహంతో గడ్డం రాంరెడ్డి ఇంటి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు.

Updated Date - 2020-09-01T15:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising