ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

ABN, First Publish Date - 2020-12-15T09:20:01+05:30

మహబూబాబాద్‌ జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. స్థానిక శివారు సాలార్‌తండ సమీపంలో ముఠా సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురు అరెస్టు.. రూ.3.50 లక్షల దొంగ నోట్లు స్వాధీనం

మహబూబాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. స్థానిక శివారు సాలార్‌తండ సమీపంలో ముఠా సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.50 లక్షల నకిలీ నోట్ల కట్టలు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న ఏడుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.


మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం ఆయన వివరాలను వెల్లడించారు. మరిపెడ మండలం తండ ధర్మారానికి చెందిన గుగులోతు రామకృష్ణ, మహబూబాబాద్‌ శివారు కంకరమిల్లు తండాకు చెందిన ఓర్సు మహేష్‌, గిరిప్రసాద్‌నగర్‌ వాసి ఆకారపు వెంకన్న, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన దరావత్‌ రాందా్‌సలు వాహానాల తనిఖీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారని తెలిపారు.


Updated Date - 2020-12-15T09:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising