ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టుల చేతిలో హతమైన భీమేశ్వర్‌రావు కుటుంబానికి రూ. 25 లక్షలు

ABN, First Publish Date - 2020-12-12T04:43:19+05:30

మావోయిస్టుల చేతిలో హతమైన భీమేశ్వర్‌రావు కుటుంబానికి రూ. 25 లక్షలు

భీమేశ్వర్‌రావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేస్తున్న జడ్పీటీసీ, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాపురం(నూగూరు), డిసెంబరు 11 : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బోదాపురం గ్రామంలో ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాడూరి భీమేశ్వర్‌రావు కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. శుక్రవారం తహసీల్దార్‌ నాగరాజు, జడ్పీటీసీ పాయం రమణ ఈ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వెంకటాపురం, బీసీమర్రిగూడెం, ఆలుబాక, తుర్సవానిగూడెం సర్పంచులు చిడెం యామిలి, అట్టం సత్యవతి, పూజారి ఆదిలక్ష్మి, కుంజ సూరిబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ రాము, టీఆర్‌ఎస్‌ నాయకులు పిళ్లారిశెట్టి మురళి, తోట శ్రీను పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-12T04:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising