ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు నరసింహన్ విరాళం

ABN, First Publish Date - 2020-10-21T22:36:14+05:30

భారీ వర్షాలు, వరదలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. నగరవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. నగరవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితులపై మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందించారు. సహాయ కార్యక్రమాల కోసం తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25 వేల రూపాయలను సీఎంఆర్ఎఫ్‌కు అందించారు. పరిస్థితి తొందరగా కుదుటపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నరసింహన్‌కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.



Updated Date - 2020-10-21T22:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising