ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్ఐ కేసులో వాస్తవిక నివేదిక కోరాం: కేంద్రం

ABN, First Publish Date - 2020-03-24T10:34:00+05:30

తెలంగాణలో ఈఎ్‌సఐ డిస్పెన్సరీ మందుల కొనుగోళ్లలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాస్తవిక నివేదిక కోరామని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈఎ్‌సఐ డిస్పెన్సరీ మందుల కొనుగోళ్లలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాస్తవిక నివేదిక కోరామని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ఈ మేరకు సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అవకతవకలు జరిగినట్లు ఆయా పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.   

Updated Date - 2020-03-24T10:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising