ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. ఎర్రగడ్డలో కూరగాయలు లూటీ

ABN, First Publish Date - 2020-03-23T23:51:50+05:30

రోనా నేపథ్యంలో మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెంచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : కరోనా నేపథ్యంలో మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెంచేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్‌లో కూరగాయల రేట్లు పెంచేయడం.. పదుల రేట్లలోని కిలో కూరగాయాలు వంద రూపాయలకు పైగా పెంచేయడంతో వినియోగ దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్రమంలో ఎక్కువ ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై వినియోగదారులు దాడికి దిగారు. మరోవైపు దీన్నే అదనుగా చేసుకున్న వినియోగదారులు ఎక్కడికక్కడ అందినకాడికి కూరగాయలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారంపై వ్యాపారులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-03-23T23:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising