ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికుల సేవలు భేష్‌: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-04-09T09:36:08+05:30

పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులను బుధవారం కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొర్రూరు, ఏప్రిల్‌ 8: పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులను బుధవారం కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కోసం మునిసిపల్‌ కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ప్రభుత్వం వారికి బాసటగా ఉంటుందన్నారు. కార్మికులు అడగకముందే సీఎం కేసీఆర్‌ రూ.50వేల బోనస్‌ అందించారని తెలిపారు.

Updated Date - 2020-04-09T09:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising