ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కూలీలకు 75% జీతమివ్వాలి: సంపత్‌

ABN, First Publish Date - 2020-04-25T09:33:31+05:30

ఉపాధి హామీ కూలీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ కూలీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. కార్పొరేటు కంపెనీలే కార్యాలయాలను మూసేసి ఉద్యోగులకు కొంత మేరకు వేతనాలు ఇస్తుంటే.. ఉపాధి కూలీలను మాత్రం పనిచేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. జాబ్‌ కార్డు ఉన్నవారి కుటుంబాలను ఆదుకునేందుకు వంద రోజుల పని దినాల కూలీలో 75 శాతం వేతనం ఇవ్వాలని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-04-25T09:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising