ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ వాహనాల తయారీ ప్రస్తావన హర్షణీయం

ABN, First Publish Date - 2020-08-09T08:59:35+05:30

రాష్ట్రంలో కాలుష్య రహిత విద్యుత్‌ వాహనాల తయారీకి పెద్దపీట వేయడంపై కేబినెట్‌ సమావేశంలో ప్రస్తావించడం ఆహ్వానించదగిన పరిణామమని ఐఐటీహెచ్‌ ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) సంస్థ సీఈవో రోహిత్‌ వదేరా అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఐఐటీహెచ్‌ ప్యూర్‌ ఈవీ సీఈవో రోహిత్‌

కంది, ఆగస్టు 8: రాష్ట్రంలో కాలుష్య రహిత విద్యుత్‌ వాహనాల తయారీకి పెద్దపీట వేయడంపై కేబినెట్‌ సమావేశంలో ప్రస్తావించడం ఆహ్వానించదగిన పరిణామమని ఐఐటీహెచ్‌ ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) సంస్థ సీఈవో రోహిత్‌ వదేరా అన్నారు. శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈవీ  కంపెనీలకు ఉత్పాదక మద్దతును ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-09T08:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising