ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి

ABN, First Publish Date - 2020-12-06T07:52:29+05:30

అగ్రిహబ్‌ ఫౌండేషన్‌తో 11 వ్యవసాయ అంకుర సంస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని ఆచార్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అగ్రిహబ్‌ ఫౌండేషన్‌తో 11 వ్యవసాయ అంకుర సంస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల యం శనివారం కుదుర్చుకుంది.

వర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావు మాట్లాడు తూ.. రైతుల ఆదాయం రెట్టింపుతో పాటు పంటల ఉత్పత్తి, ఉత్పాద కత పెంపులో వ్యవసాయ అంకుర సంస్థలు కీలకపాత్ర పోషించా లని అన్నారు. ఒప్పందం పత్రాలపై వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌, వివిధ అంకుర సంస్థల ప్రతినిఽధులు సంతకాలు చేశారు. 


Updated Date - 2020-12-06T07:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising