ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌తో రఘునందన్‌ అరగంట పాటు భేటీ

ABN, First Publish Date - 2020-12-30T12:16:27+05:30

గవర్నర్‌తో రఘునందన్‌ అరగంట పాటు భేటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌తో సమావేశమయినట్లు రఘునందన్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించకపోవడాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే చెప్పారు. 

Updated Date - 2020-12-30T12:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising