ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటిలోగా దుబ్బాక అభ్యర్థిని ఖరారు చేస్తాం: ఉత్తమ్

ABN, First Publish Date - 2020-10-04T22:50:10+05:30

రేపటిలోగ దుబ్బాక అభ్యర్థిని ఖరారు చేస్తామని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తన నుంచి కార్యకర్త వరకు దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతలు అప్పగిస్తున్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రేపటిలోగ దుబ్బాక అభ్యర్థిని ఖరారు చేస్తామని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తన నుంచి కార్యకర్త వరకు దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతలు అప్పగిస్తున్నామని, 8వ తేదీలోగా నేతలు, కార్యకర్తలకు అప్పగించిన గ్రామాల్లో ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్, గ్రేటర్‌ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్‌, ప్రియాంక పట్ల యూపీ పోలీసుల తీరు దారుణంగా ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2020-10-04T22:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising