శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు రావొద్దు: వక్ఫ్బోర్డు
ABN, First Publish Date - 2020-03-27T11:03:57+05:30
కరోనా నేపథ్యంలో జనం రద్దీని నియంత్రించాలన్న లక్ష్యంగా ప్రార్థన స్థలాల్లో ప్రజలను అనుమతించడం లేదని వక్ఫ్బోర్డు తెలిపింది. శుక్రవారం ముస్లింలెవరూ
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో జనం రద్దీని నియంత్రించాలన్న లక్ష్యంగా ప్రార్థన స్థలాల్లో ప్రజలను అనుమతించడం లేదని వక్ఫ్బోర్డు తెలిపింది. శుక్రవారం ముస్లింలెవరూ మసీదులకు రావొద్దని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నమాజును ఇళ్లలోనే చేసుకోవాలని, మసీదుల్లో ఐదుగురికే అనుమతి ఉంటుందని పేర్కొంది.
Updated Date - 2020-03-27T11:03:57+05:30 IST