ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు రావొద్దు: వక్ఫ్‌బోర్డు

ABN, First Publish Date - 2020-03-27T11:03:57+05:30

కరోనా నేపథ్యంలో జనం రద్దీని నియంత్రించాలన్న లక్ష్యంగా ప్రార్థన స్థలాల్లో ప్రజలను అనుమతించడం లేదని వక్ఫ్‌బోర్డు తెలిపింది. శుక్రవారం ముస్లింలెవరూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో జనం రద్దీని నియంత్రించాలన్న లక్ష్యంగా ప్రార్థన స్థలాల్లో ప్రజలను అనుమతించడం లేదని వక్ఫ్‌బోర్డు తెలిపింది. శుక్రవారం ముస్లింలెవరూ మసీదులకు రావొద్దని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నమాజును ఇళ్లలోనే చేసుకోవాలని, మసీదుల్లో ఐదుగురికే అనుమతి ఉంటుందని పేర్కొంది. 

Updated Date - 2020-03-27T11:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising