ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధాశ్రమాలకు విరాళాలు

ABN, First Publish Date - 2020-03-30T10:23:03+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 26న ప్రచురించిన ‘పండుటాకులను కాపాడుకుందాం’ కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ కథనంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆశ్రమాల్లో సమస్యలపై ఉన్నతాధికారుల ఆరా

శానిటైజర్లు, నిత్యావసరాలు అందజేసిన దాతలు

ఓల్డేజ్‌ హోమ్స్‌ ఫోరం అధ్యక్షురాలు నాగచంద్రిక

హైదరాబాద్‌ సిటీ, మార్చి29 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 26న ప్రచురించిన ‘పండుటాకులను కాపాడుకుందాం’ కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ కథనంతో స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోధికుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తెలంగాణ ఓల్డేజ్‌ హోమ్స్‌ ఫోరం అధ్యక్షురాలు కిన్నెర నాగచంద్రికను సంప్రదించారు. ఆశ్రమాల వెతలపై అడిగి తెలుసుకున్నారు. పలు ఆశ్రమాలకు తగిన సాయం అందించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ విషయాన్ని నాగచంద్రిక తెలిపారు. కొందరు దాతలు ఆశ్రమాలకు శానిటైజర్లు, నిత్యావసరాలు, మాస్కులను విరాళంగా అందించారని చెప్పారు. ‘‘ఆపదవేళ పత్రికలు అత్యవసరం అనడానికి ‘ఆంధ్రజ్యోతి’ వల్ల వృద్ధాశ్రమాలకు అందిన సాయమే నిదర్శనం. కృతజ్ఞతలు’’ అన్నారు. 

Updated Date - 2020-03-30T10:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising