ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువులను అధిక ధరలకు విక్రయించొద్దు

ABN, First Publish Date - 2020-07-27T11:39:55+05:30

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవయాసాధికారి ఉషాయాదల్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమదేవరపల్లి, జూలై 26 : ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవయాసాధికారి ఉషాయాదల్‌ హెచ్చరించారు.  మండలంలోని ముల్కనూర్‌, ముత్తారం, కొత్తపల్లి, ముల్కనూర్‌ సొసైటీ ఎరువుల గోదాములను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. డీలర్లు ఈ పాస్‌ మిషన్ల ద్వారానే అమ్మకాలు జరపాలని, క్రయ విక్రయాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులకు పంట, విస్తీర్ణం ఆధారంగానే ఎరువులను అమ్మాలని సూచిచారు. ఆమె వెంట ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి వ్యవసాయాధికారులు రాజ్‌కుమార్‌, అఫ్జల్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - 2020-07-27T11:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising