ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలగొద్దు: సీఎం

ABN, First Publish Date - 2020-03-23T09:43:10+05:30

రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మేరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం అత్యవసర సమీక్ష నిర్వహించి, విధి విధానాలు రూపొందించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఐకేపీ సెంటర్లు, పీఏసీఎ్‌సలు, మార్కెట్‌ కమిటీల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. లక్ష టన్నుల వరకు వరి ధాన్యం కొనుగోలు చేయటానికి ఎఫ్‌సీఐ సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా.. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రబీ సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యాన్ని కొనుగోలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-03-23T09:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising