ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఈ శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లింలు రావద్దు’

ABN, First Publish Date - 2020-03-27T04:00:43+05:30

తెలంగాణలో కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మక్కా మసీదులో ఈ శుక్రవారం ప్రార్థనలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మక్కా మసీదులో ఈ శుక్రవారం ప్రార్థనలకు ముస్లింలు రావొద్దని మక్కా సూపరింటెండెంట్ మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ సిద్ధిఖీ సూచించారు. కరోనా నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 45కు చేరాయి. గురువారం ఒక్కరోజే 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్‌‌లోని బౌద్ధనగర్‌లో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌‌గా వైద్యులు తేల్చారు.

Updated Date - 2020-03-27T04:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising