ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం పంపిణీ నిలిపివేత సరికాదు: పొన్నం

ABN, First Publish Date - 2020-03-29T11:19:12+05:30

కేంద్రం ప్రకటించిన వాటా తేలే వరకు రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం అనాలోచిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం ప్రకటించిన వాటా తేలే వరకు రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం అనాలోచిత చర్య అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని పేదలకు ఒకొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం మళ్లీ నిర్ణయం మార్చుకోవడం సరికాదని విమర్శించారు. పేదలకు వెంటనే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని మాజీ ఎంపీ వి. హన్మంతరావు డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-03-29T11:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising