ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథ పిల్లలను దత్తత తీసుకున్న దిల్‌రాజు

ABN, First Publish Date - 2020-08-02T08:48:51+05:30

యాదాద్రి జిల్లా ఆత్మకూరులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి జిల్లా ఆత్మకూరులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచన మేరకు సినీ నిర్మాత దిల్‌ రాజు దత్తత తీసుకున్నారు. ఆత్మకూరుకు చెందిన గట్టు సత్తయ్య, అనురాధ దంపతులకు ముగ్గురు సంతానం. ఏడాది క్రితమే సత్తయ్య చనిపోగా, 3 రోజుల క్రితం తల్లి మరణించడంతో.. వారిపిల్లలు అనాథలుగా మారిన విషయం తెలిసిందే.  

Updated Date - 2020-08-02T08:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising