ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి డిజిటల్‌ పాఠాలు : డీఈవో

ABN, First Publish Date - 2020-09-01T10:21:35+05:30

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా టీసాట్‌ యాదగిరి దూరదర్శన్‌ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, ఆగస్టు 31: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా టీసాట్‌ యాదగిరి దూరదర్శన్‌ల ద్వారా డిజిటల్‌ పాఠాలు ప్రసారం కానున్నాయి. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరికి డిజిటల్‌ ద్వారా పాఠాలు ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి తెలిపారు. ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులకు డి జిటల్‌ పాఠాలు ప్రసారం అయ్యేలా ఉపాధ్యాయుల బోధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2020-09-01T10:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising