100కి మూడు రోజుల్లో 6.4 లక్షల కాల్స్: డీజీపీ
ABN, First Publish Date - 2020-03-31T21:00:04+05:30
డయల్ 100కి మూడు రోజుల్లో 6.4 లక్షల కాల్స్ వచ్చాయని..
హైదరాబాద్: డయల్ 100కి మూడు రోజుల్లో 6.4 లక్షల కాల్స్ వచ్చాయని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సామాజిక దూరం పాటించని వారిపై ఫిర్యాదు చేశారని, అలాగే ఫిర్యాదుదారులు కరోనా వైరస్ అనుమానితుల సమాచారం ఇచ్చారన్నారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించడంతో పాటు.. పోలీసులకు సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-03-31T21:00:04+05:30 IST