ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకకాలంలో 700 మందికి ‘ధరణి’ శిక్షణ

ABN, First Publish Date - 2020-10-27T09:18:42+05:30

ఏకకాలంలో 700 మందికి ‘ధరణి’ శిక్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనురాగ్‌ యూనివర్సిటీలో నేడు నిర్వహణ


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 700 మంది తహసీల్దార్లు/డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని అనురాగ్‌ వర్సిటీలో మంగళవారం ఇవ్వనున్న శిక్షణకు వీరంతా హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. ధరణి ఆధారంగా రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్నదానిపై, తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-2020తో పాటు న్యాయపరమైన అంశాలపై ఉదయం సమయంలో థియరీ క్లాసు ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్‌పై ప్రాక్టికల్‌ శిక్షణనివ్వనున్నారు.

Updated Date - 2020-10-27T09:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising