ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివాసి సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి జాగరణ భజన

ABN, First Publish Date - 2020-02-22T18:53:34+05:30

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివాసి సమాజ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాగరణ భజన ఘంనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా’
  • దివాసి సమాజ్ సభ్యులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ 
  • సమాజ్ భవన నిర్మాణానికి 5 లక్షల నిధుల మంజూరికి హామీ


మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివాసి సమాజ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాగరణ భజన ఘంనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరైయ్యారు. ఎమ్మెల్యేను దివాసి పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివాసి సమాజ్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి రూ. 5 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చెర్మెన్ రాంమోహన్ రెడ్డి, వైస్ చెర్మెన్ ఫరీద్, పోతురాజు, డాక్టర్ మధుసూదన్, దివాసి సమాజ్ భాద్యులు ఆకాష్, మదన్ సింగ్, దినేష్, వసంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-22T18:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising