ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద నీటిలో చిక్కుకున్న జింకలు

ABN, First Publish Date - 2020-08-20T21:14:35+05:30

నిజామాబాద్: నందిపేట్ మండలం నడి కూడా గాడేపల్లి గ్రామాల్లో వరద నీటిలో జింకలు చిక్కుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: నందిపేట్ మండలం నడి కూడా గాడేపల్లి గ్రామాల్లో వరద నీటిలో జింకలు చిక్కుకున్నాయి. నది మధ్యలో 5 జింకలను స్థానిక మత్స్యకారులు కాపాడారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల జింకలు సందడి చేశాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో వరద పెరగడంతో నది పరివాహక ప్రాంతం మునిగింది. దీంతో జింకలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. జింకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. వాటి రక్షణకు శాశ్వత పరిష్కారం.. చూపాలని మత్స్యకారులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-08-20T21:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising