ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలింగ్‌ తగ్గడం ఆందోళనకరం: కోదండరాం

ABN, First Publish Date - 2020-12-03T07:53:00+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గడం ఆందోళన కరమని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌,డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గడం ఆందోళన కరమని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజల భాగస్వామ్యం తగ్గడం ప్రజాస్వామ్యానికి చేటన్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుల వల్లా ప్రజల భాగస్వామ్యం దెబ్బతింటుందని చెప్పారు.

భావోద్వేగ అంశాలపైనే చర్చ జరగడంతో ఎన్నికలకు ప్రజలు దూరంగా ఉన్నారన్నారు. ఢిల్లీలో 35 సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి టీజేఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని కోదండరాం తెలిపారు. 


Updated Date - 2020-12-03T07:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising