చర్ల మండలంలో మూడు మందుపాతరల నిర్వీర్యం
ABN, First Publish Date - 2020-09-20T08:28:01+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను శనివారం పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు.
చర్ల సెప్టెంబరు 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను శనివారం పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. మందుపాతరలు పేలిన శబ్దం మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో చుట్టుపక్కల గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.
సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసుల ను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతరలను అమర్చారు.
Updated Date - 2020-09-20T08:28:01+05:30 IST