ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ తమిళిసైను కలిసిన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌

ABN, First Publish Date - 2020-12-11T21:14:51+05:30

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన దత్తాత్రేయ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తనను కలిసేందుకు వచ్చిన దత్తాత్రేయకు గవర్నర్‌ తమిళిసై సాదరంగా ఆహ్వానించారు. ఇరువురు గవర్నర్లు కొంత సేపు వివిధ అంశాలపై చర్చించారు. 

Updated Date - 2020-12-11T21:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising