ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తోంది: రాజా

ABN, First Publish Date - 2020-02-22T22:23:13+05:30

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తోందని సీపీఐ నేత రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసేందుకే ప్రధాని మోదీ యత్నిస్తున్నారని, మోదీ కార్పోరేట్ సంస్థలకు మాత్రమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తోందని సీపీఐ నేత రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసేందుకే ప్రధాని మోదీ యత్నిస్తున్నారని, మోదీ కార్పోరేట్ సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతున్నారని రాజా ఆరోపించారు. మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర మహాసభలను రాజా  ప్రారంభించారు. ఈ సమావేశాల్లో జాతీయ నేతలు నారాయణ, కుమార్ అంజన్, అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీనియర్ నేతలు కూనం నేని, పువ్వాడ, పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-22T22:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising