ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్‌తో నిరంతర పర్యవేక్షణ.. రోడ్లపైకి రావొద్దు: సీపీ

ABN, First Publish Date - 2020-04-09T15:09:30+05:30

కరీంనగర్: కరీంనగర్‌లో యువత లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కరీంనగర్‌లో యువత లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇప్పటి వరకూ ఐదు వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాల సీజ్‌తో పాటు భారీగా ఫైన్‌లు విధిస్తున్నారు. ఇకపై నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. డ్రోన్‌తో నిరంతరం పర్యవేక్షిస్తామని వెల్లడించారు. కారణం లేకుండా ఎవరూ రోడ్ల పైకి రావొద్దని సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2020-04-09T15:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising