ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది: సీపీ

ABN, First Publish Date - 2020-09-01T17:39:02+05:30

నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఇప్పటి వరకు 450 పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యాయన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కోవిడ్ నిబంధనలతో  నిమజ్జనం సాగుతోందన్నారు. ఇంకా 2500 పైగా విగ్రహాలు ఉన్నట్టు సమాచారం ఉందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. 

Updated Date - 2020-09-01T17:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising