ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2020-02-22T08:39:25+05:30

జోగులాంబ గద్వా ల జిల్లా ఉండవల్లి మండలంలోని వరసిద్ధి వినాయక కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రూ. 2 కోట్ల విలువ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల: జోగులాంబ గద్వా ల జిల్లా ఉండవల్లి మండలంలోని వరసిద్ధి వినాయక కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రూ. 2 కోట్ల విలువ చేసే పత్తి, పత్తి బేళ్లు, విత్తనాలు జిన్నింగ్‌ యంత్రాలు కాలిపోయాయి. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో మిల్లులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల వారు వెంటనే మిల్లు యజమానికి సమాచారం ఇచ్చారు. 

Updated Date - 2020-02-22T08:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising