ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

44వ జాతీయ రహదారిపై పత్తి లారీ దగ్ధం

ABN, First Publish Date - 2020-06-05T20:02:55+05:30

కామారెడ్డి: సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులో 44 వ జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులో 44 వ జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. తెలంగాణ నుంచి పత్తి లారీ కర్ణాటక వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీలోని వ్యక్తులు ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా ఉన్నారు.

Updated Date - 2020-06-05T20:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising