ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డీజీపీ

ABN, First Publish Date - 2020-05-31T08:06:49+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ పోలీసులు పలు అంక్షలు అమల్లోకి తెచ్చారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ పోలీసులు పలు అంక్షలు అమల్లోకి తెచ్చారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు భౌతిక దూరం పాటించని వారిని ఏఐ టెక్నాలజీతో గుర్తిస్తునారు. వైరస్‌ కట్టడిలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపైనా నిషేధం ఉండటంతో నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తున్నవారిపై రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదును ముమ్మరం చేశారు. కాగా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. అంతిమంగా పరిసరాల నుంచి లబ్ధి పొందేది మనమేనన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాల్ని తన ట్వీట్‌కు ఆయన జోడించారు.

Updated Date - 2020-05-31T08:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising