ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా చికిత్సను ఈహెచ్‌ఎస్‌లో చేర్చాలి

ABN, First Publish Date - 2020-07-07T08:01:00+05:30

కరోనా చికిత్సను ఈహెచ్‌ఎస్‌లో చేర్చాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోందని, ప్రధానంగా వయోధికులు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా చికిత్సను ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స)లో చేర్చాలని జేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య, ఆర్థిక కార్యదర్శి ఎస్‌.జ్ఞానేశ్వర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-07T08:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising