ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో రోడ్డుపై ఉమ్మినందుకు యువకుడిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-04-11T03:32:33+05:30

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతున్నప్పటికీ కొంత మంది అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలు సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్, సబ్బుతో ప్రతి గంటకు చేతులు శుభ్రం చేసుకోవాలని సర్కారు సూచించింది. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా హయత్‌నగర్‌లో రోడ్డుపై ఉమ్మినందుకు అబ్దుల్ ముజేద్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు, వాహనంపై ఉమ్మి పోలీసులకు ముజేద్ అడ్డంగా దొరికిపోయాడు. హయత్‌నగర్ చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్ ముజేద్‌పై సెక్షన్ 274, 269 ఐపీసీ కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-04-11T03:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising