ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా

ABN, First Publish Date - 2020-08-03T21:13:24+05:30

మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే చందర్‌కు పాజిటీవ్ నిర్ధారణ అయింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇటీవల కాలంలో తరచుగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి మహ్మాద్ ఆలీ, ఆయన కొడుకు, మనవడు కోవిడ్ బారిన పడ్డారు. హోంమంత్రి చికిత్స నుంచి కోలుకుని యాధావిధిగా విధులు కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఓ మంత్రి, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మేయర్లకు కరోనా సోకింది. ప్రభుత్వ, నియోజకవర్గాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో వారు కోవిడ్ బారిన పడుతున్నట్లు సమాచారం.

Updated Date - 2020-08-03T21:13:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising