ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జిల్లాలో కరోనా కల్లోలం

ABN, First Publish Date - 2020-07-05T23:58:14+05:30

జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో ఆదివారం కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1190 మంది నుంచి కరోనా టెస్టుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో ఆదివారం కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1190 మంది నుంచి కరోనా టెస్టుల కోసం రక్తనమూనాలు వైద్యులు సేకరించారు. మొత్తం 237 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఇందులో 66 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు చెప్పారు. హోం ఐసోలేషన్ లో 113 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 51 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మహమ్మారితో 7గురు మృతి చెందారు.

Updated Date - 2020-07-05T23:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising