ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలు పాటించాల్సిందే

ABN, First Publish Date - 2020-11-27T08:06:56+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేతలు నియమావళిని ఉల్లంఘించి మాట్లాడొద్దు:ఎస్‌ఈసీ

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) ఆదేశించింది. ర్యాలీలు, ప్రదర్శనల సమయంలోనూ ఎక్కువ మొత్తంలో ప్రజలను ఒకే చోట సమూహపరచవద్దని సూచించింది.

ప్రచారంలో ఎన్నికల నియామావళి ఉల్లంఘించి కొందరు నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నట్లు మీడియా ప్రసారాల ద్వారా గమనించినట్లు తెలిపింది. ఇటువంటి వాటిని ప్రసారం చేయవద్దని మీడియాను కోరింది. 


Updated Date - 2020-11-27T08:06:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising