ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్.. చికిత్స పొందుతూనే..

ABN, First Publish Date - 2020-06-29T17:07:53+05:30

కరోనాతో మహిళ (55) మృతిచెందిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇటీవల చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో మహిళ మృతి 


మహదేవపూర్‌(ఆంధ్రజ్యోతి): కరోనాతో మహిళ (55) మృతిచెందిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇటీవల చికిత్స కోసం  హైదరాబాద్‌ వెళ్లొచ్చింది. అక్కడి డాక్టర్లు కేన్సర్‌తోపాటు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేసి ఇంటికి పంపారు. 14 రోజుల క్రితం పాజిటివ్‌ రిపోర్టు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆమె మృతి చెందిందని అంబర్‌పల్లి పీహెచ్‌సీ వైద్యుడు చంద్రశేఖర్‌ తెలిపారు.  

Updated Date - 2020-06-29T17:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising