ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ తీవ్ర రూపం.. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే..

ABN, First Publish Date - 2020-05-27T01:58:56+05:30

తెలంగాణలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాల్చింది. మంగళవారం ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాల్చింది. మంగళవారం ఒక్కరోజే  71 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో తాజాగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకూ 1,991 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 57 మంది మృతి చెందారు. 650 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. మంగళవారం 120 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 38 మందికి, 12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన నలుగురితో పాటు రంగారెడ్డి జిల్లాలో ఏడుగురికి, మేడ్చల్‌లో ఆరుగురికి, సూర్యాపేట, వికారాబాద్‌, నల్గొండ, నారాయణపేటలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. 




Updated Date - 2020-05-27T01:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising