ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ ఎంజీఎంలో యువకుడి మృతి.. వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని..!

ABN, First Publish Date - 2020-07-14T03:17:03+05:30

వరంగల్ ఎంజీఎంలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో 28 సంవత్సరాల యువకుడు మృతి చెందారు. హన్మకొండకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : వరంగల్ ఎంజీఎంలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో 28 సంవత్సరాల యువకుడు మృతి చెందారు. హన్మకొండకు చెందిన యువకుడు కరోనా లక్షణాలతో ఈనెల 9న ఎంజీఎంలో చేరాడు. కరోనా టెస్టులు చేయాలని యువకుడి తండ్రి కాళ్లవేళ్ల బడటంతో శనివారం శాంపిల్స్ తీసుకున్నారు. రిపోర్ట్‌లు ఇంకా వెల్లడించలేదు. సోమవారం సాయంత్రం యువకుడు మృతి చెందాడు. సరైన వైద్యం అంది ఉంటే తమ కుమారుడు బతికేవాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-07-14T03:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising