ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వచ్చిందనే అనుమానంతో ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-03-28T15:43:18+05:30

జిల్లాలోని తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తనకు కరోనా వచ్చిందేమో అన్న అనుమానంతో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తనకు కరోనా వచ్చిందేమో అన్న అనుమానంతో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. కరివిరాల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతను ఆస్పత్రిలో చూపించుకోకుండా.. తనకు కరోనా వ్యాపించిందేమో అని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-28T15:43:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising