ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతదేహం తారుమారు

ABN, First Publish Date - 2020-09-26T21:54:33+05:30

కరోనా మృతదేహం తారుమారయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నిర్వాకం జరిగింది. ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన హన్మంతు కరోనాతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌: కరోనా మృతదేహం తారుమారయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నిర్వాకం జరిగింది. ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన హన్మంతు కరోనాతో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది స్వగ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియలకు కొన్ని క్షణాల ముందు మృతదేహం తారుమారైనట్లు గుర్తించారు. అంత్యక్రియలు నిలిపివేయాలని అంబులెన్స్‌ డ్రైవర్‌కు ఆస్పత్రి నుంచి సమాచారం అందింది. మృతదేహాలు తారుమారు కావడంపై బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మంతు మృతదేహాన్ని అప్పగించి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువులు అడిగారు.

Updated Date - 2020-09-26T21:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising