ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమర్‌నాథ్‌ యాత్రకు కరోనా దెబ్బ

ABN, First Publish Date - 2020-04-09T12:07:44+05:30

అమర్‌నాథ్‌ యాత్రకు కరోనా దెబ్బ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బర్కత్‌పుర: మంచులింగ దర్శనం కోసం ఏటా జరిగే అమర్‌నాథ్‌ యాత్రపై కరోనా నీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 23 నుంచి ఆగస్టు 3 వరకు సాగుతుందని అమర్‌నాథ్‌ షైన్‌బోర్డు మార్చిలో ప్రకటించింది. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు చేసుకోచ్చునని కూడా చెప్పింది. ఇంతలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో  ఈ ఏడాది యాత్ర ఉంటుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-04-09T12:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising