ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియోజక వర్గాల వారీగా సమీక్ష

ABN, First Publish Date - 2020-08-09T09:21:16+05:30

తెలంగాణలో ఇకనుంచి ప్రతీవారం పార్టీకి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీడీపీ-టీఎస్‌ ముఖ్య నేతలతో చంద్రబాబు 

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇకనుంచి ప్రతీవారం పార్టీకి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం పార్టీ కోర్‌ కమిటీ, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లా కమిటీలకు బదులు పార్లమెంటు నియోజకవర్గ కమిటీలను అన్నింటిని పూర్తి చేయడంపై ఆయన పార్టీ  నేతలను అభినందించారు. సమావేశంలో టీడీపీ-టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బక్కని నర్సింలు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు, నేతలు అరవింద్‌గౌడ్‌, కొత్తకోట దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T09:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising