ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం: ఉత్తమ్

ABN, First Publish Date - 2020-10-07T21:47:37+05:30

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘అభివృద్ధిని చూసి కాదు. నన్ను చూసి ఓటేయమనడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘అభివృద్ధిని చూసి కాదు. నన్ను చూసి ఓటేయమనడం’ మంత్రి హరీష్‌రావుకు ఓ స్టాండర్డ్ కామెంట్‌గా మారిందని ఉత్తమ్ ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్.. మాదిగ వర్గానికి ఏం చేశారు? అని ప్రశ్నించారు. మూడెకరాల భూమి ఎంత మందికి ఇచ్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.


Updated Date - 2020-10-07T21:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising