ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారు: ఉత్తమ్

ABN, First Publish Date - 2020-11-29T19:17:44+05:30

ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారు: ఉత్తమ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌ ప్రజలను బీజేపీ నేతలు కించపరుస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. యూపీలో మహిళలపై అత్యాచారం జరిగితే దిక్కులేదన్నారు. ఆరేళ్లలో హైదరాబాద్‌కి కేంద్రం నిధులే ఇవ్వలేదన్నారు. వ్యాక్సిన్‌ చూడటానికి వచ్చినట్టు మోదీ డ్రామా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-11-29T19:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising